ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన పుత్తా

ABN, First Publish Date - 2022-07-01T05:44:07+05:30

ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన గోవిందుగారి రామకుమార్‌ కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి గురువారం రాత్రి పరామర్శించి ప్రఘాడ సానుభూతిని, సం తాపాన్ని తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, జూన 30 : ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన గోవిందుగారి రామకుమార్‌ కుటుంబాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి గురువారం రాత్రి పరామర్శించి ప్రఘాడ సానుభూతిని, సం తాపాన్ని తెలియజేశారు. మండలంలోని కొండపేటకు చెందిన గోవిందుగారి సుబ్బరాయుడు ఎన్నో ఏళ్లుగా టీడీపీకి ఎంతో విధేయులుగా పని చేసేవారు. మండల కన్వీనర్‌ కె.విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర రైతువిభాగం కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి, టీడీపీ నేతలు ఆకుల చలపతి, ఆవుల పవనకుమార్‌రెడ్డి, వనం శ్రీరాములు, పాలగిరి సుదర్శనరెడ్డి, గౌస్‌పీర్‌, గందం ప్రసాద్‌, కుందేటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T05:44:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising