ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌష్టికాహారం సక్రమంగా అందించండి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-08-13T05:19:10+05:30

అంగన్‌వాడీ కేంద్రా ల్లో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణు లకు అందజేస్తున్న కోడిగుడ్లు, పాలు, బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా పంపిణీ చేయా లని జిల్లా కలెక్టర్‌ పిఎస్‌ గిరీషా ఆదే శించారు.

సచివాలయ ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, ఆగస్టు 12: అంగన్‌వాడీ కేంద్రా ల్లో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణు లకు అందజేస్తున్న కోడిగుడ్లు, పాలు, బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా పంపిణీ చేయా లని జిల్లా కలెక్టర్‌ పిఎస్‌ గిరీషా ఆదే శించారు. పౌష్టికాహార పంపిణీని ఏఎన్‌ఎంతోపాటు మహిళా పోలీసు లు పర్యవేక్షించాలని చెప్పారు. శుక్రవారం ఆయన మండలంలోని గుండ్లూరు, మహల్‌ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సచివాలయ ఉద్యోగుల రిజిస్టర్లను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరు 90 శాతం తగ్గకుండా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా గ్రామ వలంటీర్లు వారంలో మూడు రోజులు తప్పనిసరిగా సచివాలయాల్లో హాజరు వేసుకోవాలని స్పష్టం చేశారు. మహల్‌ సచివాలయం పరిధిలో జరుగుతున్న ఆర్బీకే, డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణాలను కలెక్టరు పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దారు భాగ్యలత, ఈవోఆర్డీ అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌, కార్యదర్శి రెడ్డిప్రసాద్‌, వీఆర్వో చంద్రయ్య, సచివాలయ సిబ్బంది వున్నారు. 


Updated Date - 2022-08-13T05:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising