ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమర్జన్సీ వ్యతిరేక దినం సందర్భంగా నిరసన

ABN, First Publish Date - 2022-06-26T04:41:14+05:30

ఎమర్జన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం రాజం పేటలో గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమేష్‌ నాయుడు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, జూన్‌ 25 : ఎమర్జన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం రాజం పేటలో గాంధీ విగ్రహం ఎదుట  బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమేష్‌ నాయుడు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 1970లో ఇందిరాగాంధీ,  ఎమర్జన్సీని విధించగా, దేశవ్యాప్తం గా నిరసన వ్యక్తమైందన్నారు. ఆ పరిసితులను ఎవరూ మర్చిపోలేదని, అందువల్లే ప్రతి ఏడాది జూన్‌ 25 తేదీన ప్రతి ఏడాది ఎమర్జన్సీ వ్యతిరేక దినం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆదినారాయణ, నాగరాజు, రాము, సూర్యచంద్ర, వేణు గోపాల్‌, నాగేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T04:41:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising