ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నించినప్పుడే సమస్యలకు పరిష్కారం.

ABN, First Publish Date - 2022-05-25T05:09:41+05:30

ప్రశ్నించినపుడే సమస్యలు పరిష్కారం అవుతాయని ఏపీజీఈఏ జిల్లా కమిటీ అధ్యక్షులు రమేష్‌ పేర్కొ న్నారు.

ప్రసంగిస్తున్న ఏపీజీఈఏ కమిటీ అధ్యక్షుడు రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు రమేష్‌

రాజంపేట, మే 24:  ప్రశ్నించినపుడే సమస్యలు పరిష్కారం అవుతాయని ఏపీజీఈఏ జిల్లా కమిటీ అధ్యక్షులు రమేష్‌ పేర్కొ న్నారు. రాజంపేటలో మం గళవారం ఏపీజీఈఏ ఆధ్వ ర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉద్యోగులందరూ ఐకమత్యంతో పోరాడాల్సిన అవ సరం ఉందన్నారు. ఏపీజీఈఏ కన్వీనర్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నాగశేషు, కృష్ణ ప్రసాద్‌, శ్రీనివాస్‌, నాగేంద్ర, సుధాకర్‌, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising