ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల దాడి ఆటవిక చర్య : రెడ్యం

ABN, First Publish Date - 2022-01-17T05:01:58+05:30

గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్‌ అరవిందబాబుపైనే దాడి చేసి బూటుకాళ్లతో తన్నడం పోలీసుల ఆటవిక చర్య అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, జనవరి 16 : గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్‌ అరవిందబాబుపైనే దాడి చేసి బూటుకాళ్లతో తన్నడం పోలీసుల ఆటవిక చర్య అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయన మైదుకూరులో విలేకరులతో మాట్లాడుతూ అప్పటి నిజాం పాలనలా కన్న జగన్‌ పాలన పోలీసులతో దారుణాలకు పాల్పొడుతోందని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నాయకులు ధనపాల జగన్‌, కటారు క్రిష్ణ, ఆర్‌ శ్రీనివాసులు, ముత్తూరు రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-17T05:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising