ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు అన్నదానం

ABN, First Publish Date - 2022-05-23T05:10:18+05:30

సీమాంధ్ర బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చ ల్లా రాజగోపాల్‌ ఆదివారం అన్వర్‌ థియేటర్‌ వద్ద 500 మంది పేదలకు అన్నదానం చేశారు.

అన్నదానం చేస్తున్న చల్లా రాజగోపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, మే 22 : సీమాంధ్ర బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చ ల్లా రాజగోపాల్‌ ఆదివారం అన్వర్‌ థియేటర్‌ వద్ద 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ నెలలో నాలుగు రోజులపాటు సీమాం ధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం పట్టణ కార్యదర్శి రామచంద్రరాజు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, బీవీ రాజు, రవి, ఈశ్వర్‌రెడ్డి, జయ యాదవ్‌, గురు, ఏసునాథరెడ్డి, శ్రీనివాసులు, రమణ, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising