ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడులో మన కళాకారులు

ABN, First Publish Date - 2022-05-29T05:19:05+05:30

ఒంగోలులో నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మైదుకూరు పార్వతీనగర్‌ కళాకారులు అలరిస్తున్నారు.

మహానాడు వేదికపై పాడుతున్న పార్వతీనగర్‌ కళాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, మే 28: ఒంగోలులో నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మైదుకూరు పార్వతీనగర్‌ కళాకారులు అలరిస్తున్నారు. కొండపల్లి ఉమాకాంత్‌ బృందం  వేదికపై పార్టీ రూపొందించిన పాటలను ఆడిపాడి కార్యకర్తలను ఆకట్టుకుంది. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షే మ పథకాలను వివరిస్తూ ప్రస్తుత ప్రభుత్వంలో వ్యతిరేక విధానాలతో కూడిన జానపద గీతం రూపంలో  ప్రధాన వేదికపై ఆడుతూ పాడుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 

Updated Date - 2022-05-29T05:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising