ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులపై మండిపడిన ఓఎస్డీ

ABN, First Publish Date - 2022-08-11T04:37:13+05:30

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డి అధికారులపై మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, ఆగస్టు 10: ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని శా ఖల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో మంజూ రైన ఇళ్లు, పూర్తయిన, నిర్మాణం, పునాదుల స్థాయిపై ఆరా తీశారు. సర్పంచు లు, ఎంపీటీసీలు కలిసి ఇళ్ల నిర్మాణానికి కృషిచేయాలన్నారు. ఇసుక ఇప్పిస్తే అంతా కట్టుకుంటారని జడ్పీటీసీ శివారెడ్డి అడిగారు. స్పందించిన ఆయన ఇసుకకు పర్మిషన్‌ ఇప్పిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివారెడ్డి, జడ్పీటీసీ శివారెడ్డి, తహసీల్దార్‌ రాజసింహనరేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T04:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising