ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయం

ABN, First Publish Date - 2022-05-20T05:47:30+05:30

ట్రిపుల్‌ఐటీలో చదువుకున్న విద్యార్థులకు వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి తెలిపారు.

పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి, అధ్యాపకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, మే 19: ట్రిపుల్‌ఐటీలో చదువుకున్న విద్యార్థులకు వందశాతం ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి 81.87శాతం మం ది విద్యార్థులు పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైనందున అభినందనసభ ఏర్పాటు చేశా రు. ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది జుపిటర్‌, ఇన్ఫోసిస్‌, టెస్‌, విప్రో, కాప్‌జెమిని, క్రెడిట్‌ విద్య, హెచ్‌సీఎల్‌, ఇన్నోమైండ్స్‌ కంపెనీలలో రూ.6లక్షల నుంచి రూ.24 లక్షల వేతనంతో ఉద్యోగాలు పొందారన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌తో పాటు ప్లేస్‌మెంట్‌ విభాగపు అధిపతి డాక్టర్‌ నాగరత్నకిషోర్‌, ఇతర అధ్యాపకులు అభినందించారు. 

Updated Date - 2022-05-20T05:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising