ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసంక్రామిక వ్యాధులపై సమగ్ర సర్వే చేపట్టాలి

ABN, First Publish Date - 2022-03-06T04:48:26+05:30

అసంక్రామిక వ్యాధులు, జాతీయ కుష్ఠు సర్వే పై వైద్య సిబ్బంది సమ గ్ర సర్వే చేపట్టాలని రాయలసీమ జోనల్‌ అ ధికారి సతీష్‌, అదనపు జిల్లా వైద్యాధికారి ఖా దర్‌ వల్లీ పేర్కొన్నారు.

వైద్యసిబ్బందికి సూచనలు ఇస్తున్న రాయలసీమ జోనల్‌ అధికారి సతీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, మార్చి5: అసంక్రామిక వ్యాధులు, జాతీయ కుష్ఠు సర్వే పై వైద్య సిబ్బంది సమ గ్ర సర్వే చేపట్టాలని రాయలసీమ జోనల్‌ అ ధికారి సతీష్‌, అదనపు జిల్లా వైద్యాధికారి ఖా దర్‌ వల్లీ పేర్కొన్నారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సభాభవనంలో వారు మాట్లాడుతూ అసంక్రామిక వ్యాధిగ్రస్తులపై వంద శాతం సర్వే చేపట్టాలని సూచించారు. కుష్ఠు వ్యాధిగ్రస్తుల శరీరం పై మచ్చలను పరీక్షించాలన్నారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి బీపీ షుగర్‌తో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్యం అందించాలన్నారు. ఆశాలు, ఏఎన్‌ఎంలు వలంటీరు ద్వారా 100 శాతం సర్వే చేపట్టాలన్నారు. డాక్టర్‌ సృజన, డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T04:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising