ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలెవరూ బయటకు రావద్దు

ABN, First Publish Date - 2022-12-09T23:38:05+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), డిసెంబరు 9: బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు వాగులు, వంకలు, చెరువుల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాగులు పొంగుతున్న క్రమంలో ద్విచక్ర వాహనాలపై వెళ్లడం, వాగులు, వంకలు దాటడం లాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసి 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు:

ఫ కలెక్టరేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ : 08561-293006

ఫ రాయచోటి డివిజనల్‌ కంట్రోల్‌ రూమ్‌: 9440407003

ఫ రాజంపేట డివిజనల్‌ కంట్రోల్‌ రూమ్‌: 8712349929

ఫ మదనపల్లె డివిజనల్‌ కంట్రోల్‌ రూమ్‌: 9849904116

Updated Date - 2022-12-09T23:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising