ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకు రూ.257 వచ్చేలా పని చేయాలి

ABN, First Publish Date - 2022-06-08T05:19:15+05:30

ఉపాధి హామీ పథకం కింద పను లు చేసే కూలీలు రోజుకు 257 రూ పాయలు వచ్చేలా పని చేయాలని డ్వామా పీ డీ యధుభూషణ్‌రెడ్డి పేర్కొన్నారు.

పనులను పరిశీలిస్తున్న డ్వామా పీడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, జూన్‌ 7 : ఉపాధి హామీ పథకం కింద పను లు చేసే కూలీలు రోజుకు 257 రూ పాయలు వచ్చేలా పని చేయాలని డ్వామా పీ డీ యధుభూషణ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని డయాంఖాన్‌పల్లెలో మంగళవారం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఏపీవో లక్ష్మీనారాయణతో మాట్లాడుతూ కూలీలకు రోజుకు 257 రూపాయలు వచ్చేలా పను లు చేయించాలని తెలిపారు. అలాగే అన్నలూరులో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సూర్య ప్రకాష్‌ రావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-08T05:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising