ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో వైసీపీ నేతల భారీ భూకబ్జా

ABN, First Publish Date - 2022-04-28T17:12:51+05:30

నగర శివార్లలో వైసీపీ నేతల భారీ భూకబ్జా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: నగర శివార్లలో వైసీపీ నేతల భారీ భూకబ్జా వెలుగులోకి వచ్చింది. ఎన్జీఓ హౌసింగ్ సోసిటీకి చెందిన 41 ఎకరాల భూమిలోని ప్లాట్లను అక్రమార్కులు చదును చేసి కబ్జాకు పాల్పడ్డారు. దీంతో ఆక్రమణల చెర నుంచి తమ ప్లాట్లను రక్షించాలంటూ ఎన్జీవోల వినతి చేశారు. 50 కోట్లు విలువ చేసే భూమిని అక్రమార్కులు దున్నేసారని ఎన్జీఓలు ఆరోపిస్తున్నారు. ఎన్జీఓల స్థలంలో ఆక్రమణలు చేసి తిరిగి ముత్యాల రాణి పేరుతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఎన్జీవోల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-04-28T17:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising