ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి రక్తదాన శిబిరాలను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2022-01-18T04:55:31+05:30

ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని 18వ తేదీ మంగళవారం కడప పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 17 : ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని 18వ తేదీ మంగళవారం కడప పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలన్నారు. అనంతరం జరిగే రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు రక్తదానం చేయాలని కోరారు.

Updated Date - 2022-01-18T04:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising