ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన పనులు నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-05-19T05:45:33+05:30

ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ యధుభూషణ్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉపాధి పనులు పరిశీలిస్తున్న పీడీ యధుభూషణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉపాధి హామీ పీడీ 

దువ్వూరు, మే 18: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ యధుభూషణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చల్లబసాయిపల్లె గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేజ్‌పార్కు, సచివాలయం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, పండ్ల తోటల పెంపకం, సీసీ రోడ్డును పరిశీలించారు. కూలీలకు సరైన వేతనం పడేలా ఉపాధి సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రామచంద్రారెడ్డి, ఈసీ విజయకుమార్‌, పీఏలు, ఎఫ్‌ఏలు, గ్రామ మాజీ సర్పంచ్‌ సంగన లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising