ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం

ABN, First Publish Date - 2022-10-01T05:27:51+05:30

మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి తెలిపారు.

బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి
కొండాపురం, సెప్టెంబరు 30:
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి తెలిపారు. మండలంలోని మురుగంపల్లె, ఎస్‌.కొత్తపల్లె, సంకేపల్లె గ్రామాలలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, గండ్లూరు నాగేశ్వరరెడ్డి, కోటా ఓబుళరెడ్డి, నరసింహారెడ్డి, గోపాల్‌, కోటా బ్రదర్స్‌, అరుణ్‌కుమార్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T05:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising