ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్దాం

ABN, First Publish Date - 2022-08-26T04:29:54+05:30

కలిసి కట్టుగా కృషిచేసి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకుతీసుకెళ్దామని వైఎస్సార్‌ క్రాంతి పథం ఏపీఎం ఆంజనేయులు, ప్రకృతి వ్యవసాయ మాస్టర్‌ ట్రైనర్‌ భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మహిళా సంఘ సభ్యులకు లఅవగాహన కల్పిస్తున్న ఏపీఎం, మాస్టర్‌ ట్రైనర్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగాల, ఆగస్టు 25: కలిసి కట్టుగా కృషిచేసి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకుతీసుకెళ్దామని వైఎస్సార్‌ క్రాంతి పథం ఏపీఎం ఆంజనేయులు, ప్రకృతి వ్యవసాయ మాస్టర్‌ ట్రైనర్‌ భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మహిళా శక్తి భవనంలో మహిళా సంఘలా సభ్యులతో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసా యం ద్వారా పండించిన శనగలను మార్కెట్‌ కంటే పదిశాతం అధిక ధరతో తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేస్తారన్నారు. కషాయాలు, ద్రావణాలనతో పండించాలన్నారు.క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ ఉత్తయ్య, యూనిట్‌ ఇనచార్జి కృష్ణయ్య, వెంకటప్ప, హారతి, నీలావతి, పాల్గొన్నారు.

Updated Date - 2022-08-26T04:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising