ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సందేహాలు ఉంటే తెలియజేయండి

ABN, First Publish Date - 2022-10-01T04:50:53+05:30

మండలంలో 12 కిలోమీటర్ల మేర హైవే వస్తున్నందున 141 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారని వీటిపై సందేహాలుంటే తెలియజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అన్సారి యా పేర్కొన్నారు.

రైతుల సమావేశంలో మాట్లాడుతున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్లంపేట, సెప్టెంబరు30: మండలంలో 12 కిలోమీటర్ల మేర హైవే వస్తున్నందున 141 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారని వీటిపై సందేహాలుంటే తెలియజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అన్సారి యా పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీఓ సభాభవనం, రెడ్డిపల్లె సచివా లయంలో భూములు కోల్పోయిన రైతులతో జేసీ సమావేశమయ్యారు. మార్కెట్‌ రేటు ప్రకారం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుందని, అదనంగా పొలంలో చెట్లకు నష్ట పరిహారం వస్తుంద న్నారు. పరిహారంపై సందేహాలు ఉంటే తెలియజేయాలన్నారు. అనంత రం జేసీ పుల్లంపేట సచివాలయాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కోదండరామిరెడ్డి, తహసీల్దారు నరసింహకుమార, సర్పంచ్‌ ఆకేపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T04:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising