ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలాల్లో చిరుత - భయాందోళనలో ప్రజలు

ABN, First Publish Date - 2022-10-03T05:01:19+05:30

శెట్టివారిపల్లెలో చిరుతపులి సంచరిస్తుందని ప్రజలు నెలరోజులుగా భయాందోళన చెందుతున్నా అటవీ అధికారు లు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి.

చిరుతపులి అడుగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడుగులను పరిశీలించిన అటవీ అధికారులు

ముద్దనూరు అక్టోబరు2: శెట్టివారిపల్లెలో చిరుతపులి సంచరిస్తుందని ప్రజలు నెలరోజులుగా భయాందోళన చెందుతున్నా అటవీ అధికారు లు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. పది రోజుల కిందట పాఠశాల సమీప పొలాల్లో రైతులకు చిరుతపులి కన్పించడం తో భయాందోళన చెం దారు. ఈ విషయం పత్రికల ద్వారా అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు నిర్లక్ష్యం వహించారు. ఆదివారం అటవీ అధికారులకు రైతులు విన్నవించుకో వడంతో వారు వచ్చి పులి అడుగులను పరిశీలించారు. గతేడాది రెం డేళ్ల పులి పొలాల్లో విద్యుత్‌ తీగలు తగిలి చనిపోయిన విషయం విదితమే.




Updated Date - 2022-10-03T05:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising