ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.6.50 లక్షలు పలికిన లడ్డూ

ABN, First Publish Date - 2022-09-08T05:30:00+05:30

పులివెందుల పట్టణంలోని మైత్రి లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమ వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం పాట రూ.6.50లక్షలకు పలికింది.

వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న ఓటికుంట గంగాధర్‌నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, సెప్టెంబరు 8: పులివెందుల పట్టణంలోని మైత్రి లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమ వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం పాట రూ.6.50లక్షలకు పలికింది. గురువారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో ఎలక్ర్టికల్‌ కాంట్రాక్టర్‌ ఓటికుంట గంగాధర్‌ నాయుడు రూ.6.50 లక్షలకు పాడి దక్కించుకున్నారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడికి గురువారం నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

Updated Date - 2022-09-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising