టీడీపీ గురించి మాట్లాడే నైతిక హక్కు కృష్ణయ్యకు లేదు
ABN, First Publish Date - 2022-05-20T04:56:35+05:30
పార్టీ గురిం చి మాట్లాడే నైతి క హక్కు ఆర్.కృష్ణయ్యకు లేదని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సమ్మెట శివప్రసాద్ పేర్కొన్నా రు.
టీడీపీ బీసీ సెల్రాష్ట్ర కార్యదర్శి సమ్మెట శివప్రసాద్
నందలూరు, మే 19: పార్టీ గురిం చి మాట్లాడే నైతి క హక్కు ఆర్.కృష్ణయ్యకు లేదని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సమ్మెట శివప్రసాద్ పేర్కొన్నా రు. గురువారం నాగిరెడ్డిపల్లె అన్నమాచార్య అకాడమీ హైస్కూల్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 2014లోనే సముచిత స్థానం కల్పించి ఆర్.కె.నగర్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్వార్ధం కోసం నువ్వు గెలిచిన పార్టీని విస్మరించి అధికార పార్టీకి కొమ్ము కాసిన నీచమైన చరిత్ర నీఛీన్నారు.
భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చ్జుజీని నీకు రాజకీయ భిక్ష పెట్టిన వారిని మరువద్దని హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ నేతలు తాటి సుబ్బరాయుడు, చామంచి పెంచలయ్య, కానకుర్తి వెంకటయ్య, తెలుగు యువత అసెంబ్లీ అధికార ప్రతినిధి తోట శివశంకర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-05-20T04:56:35+05:30 IST