ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ABN, First Publish Date - 2022-02-08T18:33:02+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునిల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలకు ఫిబ్రవరి 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ముగ్గురు నిందితులను  అధికారులు కడప సెంట్రల్ జైలు నుంచి ఆన్‌లైన్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 

Updated Date - 2022-02-08T18:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising