ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kadapa: ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో మరోసారి ఛాన్సలర్ చర్చలు

ABN, First Publish Date - 2022-03-22T17:01:37+05:30

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో ఛాన్సలర్ చెంచురెడ్డి మరోసారి చర్చలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో ఛాన్సలర్ చెంచురెడ్డి మరోసారి చర్చలు నిర్వహించారు. విద్యార్థినిల ప్రధాన డిమాండ్‌కు ఛాన్సలర్ అంగీకారం తెలిపారు. ఆర్కేవ్యాలి కొత్తభవనాల్లోనే గదులను కేటాయిస్తామని ఆయన  ఒప్పుకున్నారు. అయితే ఒక్కొక్క గదిలో 10 మందికి కేటాయిస్తామని చెప్పారు. ఇతర సౌకర్యాలపై చర్చలు కొనసాగుతున్నాయి. సమస్యలు పరిష్కర దిశగా  ట్రిపుల్ ఐటీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. 

Updated Date - 2022-03-22T17:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising