ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇకపై అందరికీ అందుబాటులో న్యాయం !

ABN, First Publish Date - 2022-08-13T04:56:24+05:30

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం నందలూరు కోర్టు ఆవరణలో మండల లీగల్‌ కమిటీ కం జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కె.లత ఆధ్వర్యంలో శుక్రవారం కోర్టు ఆవరణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిం చారు.

న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్న జడ్జి లత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, ఆగస్టు 12: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం నందలూరు కోర్టు ఆవరణలో మండల లీగల్‌ కమిటీ కం జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కె.లత ఆధ్వర్యంలో శుక్రవారం కోర్టు ఆవరణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత న్యాయం పొందడం ప్రజల హక్కుఅని ప్రతి గ్రామంలో వలంటీర్ల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిసాకతయన్నారు. తల్లిదండ్రులను పోషించడం వారి పిల్లల బాధ్యత అని, అలా పోషించ ని వారికి, మూడు నెలల జైలు శిక్ష లేదా 5వేల రూపాయల జరిమానా విధిస్తారని తెలియజేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌పై వాహనదారులకు అవగాహన కల్పించారు. విజ్ఞానాన్ని అన్ని వర్గాల చెంతకు చేర్చడంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందలూ రు తహసీ ల్దారు ఉదయ శంకర్‌రాజు, పెనగలూరు తహసీల్దారు శ్రీధర్‌రావు, పుల్లంపేట తహసీల్దారు నరసింహ కుమార్‌, నందలూరు ఎస్‌ఐ మైనుద్దీన్‌, పుల్లంపేట ఎస్‌ఐ ప్రతాప్‌ రెడ్డి, మహిళా పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, గ్రామ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T04:56:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising