ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును కలిసిన జయరామనాయుడు

ABN, First Publish Date - 2022-06-26T05:22:19+05:30

టీడీపీ జాతీ య అధ్యక్షుడు చంద్రబాబునాయుడును మదనపల్లె టీడీపీ నేత శ్రీరామనేని జయరామనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.

అమరావతిలో చంద్రబాబునాయుడును కలసిన టీడీపీ నేత జయరామనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, జూన్‌ 25: టీడీపీ జాతీ య అధ్యక్షుడు చంద్రబాబునాయుడును మదనపల్లె టీడీపీ నేత శ్రీరామనేని జయరామనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం అమరావతిలో చంద్రబాబును కలసిన మదనపల్లెలో పార్టీ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.  ఆయన వెంట రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు జేవీ రమణ, పెం చుపాడుస్వామి, చలపతినాయుడు వున్నారు.

Updated Date - 2022-06-26T05:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising