ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలన అంతా జనంపై బాదుడే బాదుడు: టీడీపీ

ABN, First Publish Date - 2022-08-15T05:03:48+05:30

జగన్‌ పాలన అంతా జనంపై బాదుడే బాదుడుగా సాగుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న పుత్తా నరసింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీకేదిన్నె, ఆగస్టు 14: జగన్‌ పాలన అంతా జనంపై బాదుడే బాదుడుగా సాగుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం 17వ డివిజన్‌లో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ము ఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత మూడేళ్లపాలనలో అన్ని ధరలూ పెంచేసి ప్రజలను మద్యానికి బానిసలు చేస్తోందన్నారు. టీడీపీ నాయకులు కృష్ణారెడ్డి, మోహన్‌బాబు, డి.వి.సుబ్బారెడ్డి, నరసింహులుయాదవ్‌, ఏటూరు రామచంద్రారెడ్డి, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T05:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising