ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగన్‌ సర్కార్‌ను గద్దె దించాలి’

ABN, First Publish Date - 2022-05-16T05:00:04+05:30

వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ను గద్దె దించాలని కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి ప్రజలకు తెలియజేశారు.

నార్జంపల్లె గ్రామంలో ఇంటింటికి తిరిగి పెంచిన ధరలపై వివరిస్తున్న మల్లెల లింగారెడ్డి, భూపే్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, మే 15: వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ను గద్దె దించాలని కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి ప్రజలకు తెలియజేశారు. ఆదివారం మైలవరం మండలంలోని నార్జాంపల్లె గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు ఇంటింటి పర్యటన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, కిరణ్‌ రాయల్‌, నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, పరమేశ్వరరెడ్డి, ఖాదర్‌బాష, కొండారెడ్డి, దస్తగిరిరెడ్డి, రాజానాయక్‌, బాలపుల్లయ్య, రామాంజనేయరెడ్డి, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T05:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising