ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

ABN, First Publish Date - 2022-06-08T05:22:48+05:30

పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పలువురు తమ దుకాణాలు మూసి వెళ్లిపోయిన సంఘటన మంగళవారం మైదుకూరులో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, జూన్‌ 7 : పురుగు మందులు, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పలువురు తమ దుకాణాలు మూసి వెళ్లిపోయిన సంఘటన మంగళవారం మైదుకూరులో జరిగింది.  కడప అధికారులు పి రామక్రిష్ణ, ఆర్‌ పురుషోత్తమరాజు, ఏవో బాలగంగాధర్‌ రెడ్డి తమ సిబ్బందితో కలసి మైదుకూరులోని పలు షాపుల్లో తనిఖీలు చేపట్టారు.  ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎవరైనా నకిలి పురుగు మందులు, విత్తనాలు అమ్మకాలు జరిపినా, రికార్డులు మెయింటెనెన్స్‌ చేయక పోయినా తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏవో లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-08T05:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising