ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోతకు గురైన భూముల పరిశీలన

ABN, First Publish Date - 2022-09-30T05:27:34+05:30

సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో కోతకు గురైన సాగు భూములను గురువారం ఉద యం ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి పరిశీ లించారు.

కోతకు గురైన భూములను పరిశీలిస్తున్న ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దవటం, సెప్టెంబరు 29 : సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో  కోతకు గురైన సాగు భూములను గురువారం ఉద యం ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి  పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కోతకు గురైన భూములు, నష్టంపై విచారణ చేయాలని తహసీల్దారు శంకర్‌రావుకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో తహీ సల్దారు శంకర్‌రావు, ఆర్‌ఐ మోహన్‌రాజు, సర్వేయర్‌ సుధాకర్‌ బాబు, సచివాలయం సర్వేయర్లు పవన్‌కుమార్‌, రిషి, కేశ, వీఆర్వో కేశవులు, ఆర్‌ఏ ప్రేమ్‌కిషోర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-09-30T05:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising