ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యాయం

ABN, First Publish Date - 2022-08-11T04:52:34+05:30

ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యా యం జరుగుతోందని ఎం ఆర్‌పీఎస్‌ జాతీయ నాయకుడు రామాంజనేయులు అన్నారు. కలెక్టరేట్‌ వద్ద ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నాయకుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 19వ రోజు నిరసన చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట డప్పు వాయించి కలెక్టర్‌ బయటకు రావాలని నినాదాలు చేశారు.

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటి (కలెక్టరేట్‌), ఆగస్టు 10: ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యా యం జరుగుతోందని ఎం ఆర్‌పీఎస్‌ జాతీయ నాయకుడు రామాంజనేయులు అన్నారు. కలెక్టరేట్‌ వద్ద ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నాయకుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 19వ రోజు నిరసన చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట డప్పు వాయించి కలెక్టర్‌ బయటకు రావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ పీఎస్‌ గిరీషాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనోహర్‌, వైసీపీ నాయకులు రాము, దండోరా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సుబ్బయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T04:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising