ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన చార్జీలు తగ్గించాలి : టీడీపీ

ABN, First Publish Date - 2022-07-01T05:45:47+05:30

పెంచిన చార్జీల ను తగ్గించాలని కడప ని యోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ వి.ఎ్‌స అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్‌, కడప నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(ఎర్రముక్కపల్లి),  జూన 30 : పెంచిన చార్జీల ను తగ్గించాలని కడప ని యోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ వి.ఎ్‌స అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్‌, కడప నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కడప నగరంలో లాంతర్లు, ప్లకార్డులతో విన్నూత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనమోహనరెడ్డికి ఒక్క ఛా న్స ఇచ్చి నందుకు ముస్లింకు దుల్హన పథకాన్ని దూరం చేశాడు అంతే కాకుండా ప్రజలు నమ్మి ఓటు వేసి నందుకు ప్రజలను నట్టేట ముంచి కరెంట్‌ చార్జీలను పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో జలతోటి జయకుమార్‌ తెలుగుదేశం నగర ప్రధాన కార్యదర్శి, సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి, షేక్‌ ఇమ్రాన, గౌస్‌పీరా, సీయస్‌ నాసర్‌అలీ, జమీల్‌ మొబైల్‌,  కొమ్మలపాటి సుబ్బరాయుడు, కొమ్మలపాటి సురేష్‌, కొండాసుబ్బయ్య, వరప్రసాద్‌, ప్రేమ్‌కుమార్‌, సుధాకర్‌యాదవ్‌, వెంకటేష్‌ యాదవ్‌, రాఘవ, పాలగిరి సుబ్బరాయుడు, డివిజన కమిటీ మరియు టీడీపీ నగర నాయకులు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising