ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టౌన్‌షిప్‌ కమిటీ నిర్ణయాలను అమలు చేయండి

ABN, First Publish Date - 2022-05-20T05:41:13+05:30

హార్సిలీహిల్స్‌లో టౌన్‌ షిప్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాల అమలును వేగవంతం చేయాలని మదనపల్లె ఆర్డీవో మురళి అధికారులను ఆదేశించారు.

హార్సిలీహిల్స్‌లో పర్యటిస్తున్న మదనపల్లె ఆర్డీవో మురళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బి.కొత్తకోట మే 19 :  హార్సిలీహిల్స్‌లో   టౌన్‌ షిప్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాల అమలును వేగవంతం చేయాలని మదనపల్లె ఆర్డీవో మురళి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హార్సిలీహిల్స్‌లో పర్యటించి వివిధ శాఖలకు గతం లో కేటాయించిన భూములను, అందు లోని భవనాలను, లీజుకు ఇచ్చిన స్థలాలను  పరిశీలించారు. హార్సిలీహిల్స్‌లో అక్రమణల ను గుర్తించి వాటి తొలగింపునకు చర్యలు చేపట్టడంతోపా టు ప్రభుత్వ శాఖలు ప్రైవేటు వారికి లీజుకు ఇచ్చిన వాటిని స్వాధీనం చేసుకోవడానికి సంబందిత శాఖలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.  కార్యక్రమం లో మదనపల్లె డీఎల్పీవో లక్ష్మి, టూరిజం మేనేజర్‌ సాల్వీన్‌రెడ్డి,  తహసీల్దార్‌ ధనంజయులు, ఎంపీడివో శంకరయ్య, వీఆర్వో ఖాదర్‌ బాషా పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T05:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising