ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీలో కలిపితే కోర్టును ఆశ్రయిస్తా

ABN, First Publish Date - 2022-11-16T23:26:03+05:30

జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సౌమ్యనాథస్వామి ఆలయాన్ని టీటీడీలో కలిపితే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆలయ చైర్మన్‌ సౌమిత్రి చంద్రనాధ్‌ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలయ చైర్మన్‌ సౌమిత్రి చంద్రనాధ్‌

రాజంపేట, నవంబరు 16: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సౌమ్యనాథస్వామి ఆలయాన్ని టీటీడీలో కలిపితే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆలయ చైర్మన్‌ సౌమిత్రి చంద్రనాధ్‌ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ టీటీడీలో ఈ ఆలయాన్ని విలీనం చేయడం వల్ల ఇక్కడి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. నేడు భక్తుల విరాళాలతో ఆలయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, సామాన్య భక్తులు కూడా సులభరీతిలో సౌమ్యనాథున్ని దర్శించుకుంటారన్నారు. టీటీడీలో కలిపితే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ విషయంలో పునరాలోచించి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-11-16T23:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising