ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది మాయల మరాఠీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-05-19T05:51:48+05:30

రాష్ట్రంలో మాయల మరాఠీల పాలన సాగుతోందని కాంగ్రెస్‌ పార్టీ రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జి గోల్డ్‌ అల్లాబకష్‌ అన్నారు.

9వ వార్డులో ప్రజల సమస్యలపై ఆరాతీస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గోల్డ్‌ అల్లాబకష్‌
రాయచోటిటౌన్‌, మే18:
రాష్ట్రంలో మాయల మరాఠీల పాలన సాగుతోందని కాంగ్రెస్‌ పార్టీ రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జి గోల్డ్‌ అల్లాబకష్‌ అన్నారు. బుధవారం ఆయన  రాయచోటి మున్సిపాలిటీలోని 9వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మున్సిపల్‌ చైర్మెన్‌ సహా మున్సిపల్‌ కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవమైనా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. రూ.380 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి విడుదలయ్యాయని చెప్పుకొంటున్న వైసీపీ నాయకులు ఆ డబ్బును ఎక్కడ దాచిపెట్టారో చెబితే ప్రజలే ఆ డబ్బు తెచ్చుకుని సమస్యలు పరిష్కరించుకుంటారన్నారు.  స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మన్సూర్‌అలీఖాన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దర్బార్‌బాషా, శర్వాణీ షారూక్‌ఖాన్‌, కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకుడు ఫయాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T05:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising