ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై వాహనాలు నడిపేదెట్లా..?

ABN, First Publish Date - 2022-06-26T05:24:05+05:30

వాల్మీకిపురం పట్టణం గుండా వెళ్లే జాతీ య రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది.

అగాదాలను తలపిస్తూ జాతీయ రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకిపురం, జూన్‌ 25: వాల్మీకిపురం పట్టణం గుండా వెళ్లే జాతీ య రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. మదనపల్లె నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై అగాదాలను తలపిస్తూ ఏర్పడిన గోతులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం వాహనాల రాకపోకలు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ద్విచక్రవాహనాలు ప్రమాదపు అంచున పయనిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా ఎన్‌హెచ్‌ అధికారులు చొరవ తీసుకుని జాతీయ రహదారులను రోడ్డు భద్రత దృశ్యా బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాహన చోదకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Updated Date - 2022-06-26T05:24:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising