ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాదుడే బాదుడుపై ఇంటింటి ప్రచారం

ABN, First Publish Date - 2022-06-29T05:32:14+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అనేక విధాలుగా ధరల భారంతో బా దుతోందని మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మ లపాటి రమేశ్‌ ఇంటింటి ప్రచా రం నిర్వహించారు.

ఇంటింటి ప్రచా రం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మ లపాటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, జూన్‌ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అనేక విధాలుగా ధరల భారంతో బా దుతోందని మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మ లపాటి రమేశ్‌ ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. మంగళవా రం పట్టణంలోని కుమారపురం, గాంధీపురంలో ఇంటింటా తిరుగుతూ బాదుడేబాదుడు కరపత్రాలను ప్రజలకు పంచారు. వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ అవకాశమిస్తే ఈ సారి తిరుగులేని విధంగా బాదుతారని పేర్కొ న్నారు.  కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ తలారి రాధ, ఎస్‌ఎం రఫి, బోయపాటి రాణా, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T05:32:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising