ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి

ABN, First Publish Date - 2022-01-20T04:40:36+05:30

రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివసాయిరెడ్డి ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు.

పాఠశాలలోఉపాధ్యాయులతో చర్చిస్తున్న టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, జనవరి 19: రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివసాయిరెడ్డి ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలోని కళాశాలలు, ప్రభు త్వ పాఠశాలలను సందర్శించి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాలేదన్నా రు. 15 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ఇంకా రాలేదని, థర్డ్‌వేవ్‌ ప్రమా దం పొంచి ఉన్న నేపథ్యంలో పాఠశాల, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నేతలు శ్రీకాంత్‌, సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising