ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-06-12T01:35:52+05:30

Tirupati: తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి సెక్టార్‌కి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. క్యూ లైన్లలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Tirupati: తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి సెక్టార్‌కి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. క్యూ లైన్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందన్నారు. రేపు రాత్రికి భక్తుల తాకిడి తగ్గే అవకాశం ఉందన్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని.. భక్తులు ఓపికగా క్యూ లైన్లలో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకోవాలని ఈవో కోరారు. 

Updated Date - 2022-06-12T01:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising