ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలం

ABN, First Publish Date - 2022-08-14T05:09:03+05:30

రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.చంద్ర విమర్శించారు.

మాట్లాడుతున్న చంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 13 : రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.చంద్ర విమర్శించారు. సీపీఐ సమావేశం శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమేగాక నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు కారుచౌకగా అమ్ముతోందని విమర్శించారు. సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శిగా పి.సుబ్బరాయుడు, సహాయ కార్యదర్శిగా షరీఫ్‌, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated Date - 2022-08-14T05:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising