ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారికి బంగారు హస్తాల బహుకరణ

ABN, First Publish Date - 2022-09-27T05:30:00+05:30

మైదుకూరు అమ్మవారిశాల లో ఆర్యవైశ్య మహిళామండలి తరపున అమ్మవారికి 200 గ్రాముల బంగారు హస్తాలను బహూకరించారు.

బంగారు హస్తాలను బహుకరించిన ఆర్యవైశ్య మహిళామండలి సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు రూరల్‌ సెప్టెంబర్‌ 27 : మైదుకూరు అమ్మవారిశాల లో  ఆర్యవైశ్య మహిళామండలి తరపున అమ్మవారికి 200 గ్రాముల బంగారు హస్తాలను బహూకరించారు. ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు మాలేపాటి పద్మజ, శ్రీశైలం బోర్డు మెంబరు సూరిశెట్టి మాధవీలత తదితరులు మంగళవారం ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు సూరిశెట్టి ప్రసాద్‌ గుప్తకు అందచేశారు. కార్యక్రమంలో  రమాదేవి, లక్ష్మిదే వాసంతి, శ్రీవాణి తదితరులు ఉన్నారు.

 

Updated Date - 2022-09-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising