ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీజీ, పొట్టిశ్రీరాములు విగ్రహాల ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2022-08-16T05:44:51+05:30

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని సోమవారం వాసవీ భవన్‌వీధిలో మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్‌ ఆధ్వర్యంలో గాంధీజీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను ప్రతిష్ఠించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన్‌, ఆగస్టు 15:  స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని సోమవారం వాసవీ భవన్‌వీధిలో మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్‌ ఆధ్వర్యంలో గాంధీజీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం ఆర్యవైశ్యలు గాంధీజీ, పొట్టిశ్రీరా ములు విగ్రహాలకు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.  కార్య క్రమంలో ఆర్యవైశ్యసంఘం కార్యదర్శి దేవతాసతీష్‌, వాసవీక్లబ్‌ మదన పల్లె అధ్యక్షుడు రాజేష్‌, ఆర్యవైశ్యమహిళసంఘం సభ్యులు, మంగపతి, రాము, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T05:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising