ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లతామరపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-12-06T23:38:32+05:30

మిరప సాగుచేసే రైతులు నల్లతామర పురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉద్యానశాఖ అధికారి భరత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, డిసెంబరు 6 : మిరప సాగుచేసే రైతులు నల్లతామర పురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉద్యానశాఖ అధికారి భరత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నకొమెర్ల గ్రామంలో ఉద్యానశాఖ, దాల్మియా ఆధ్వర్యంలో మిరప పంటలో నల్లతామరపురుగు, వైరస్‌, తెగుళ్లపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మిరపకు పూత దశలో నల్లతామర పురుగు ఉధృతిపై రైతులకు వివరించాలి. అనంతరం మిరపలో పురుగుల నివారణకు రైతులకు పసుపు, నీలిరంగు జిగురు అట్టలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ సిబ్బంది దాల్మియా అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising