ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2022-03-06T04:33:04+05:30

మండలంలోని గొల్లలగూడూరులో కల్లూరు నాగభూషణ్‌రెడ్డి (50) అనే రైతు పొలంలో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు.

నాగభూషణ్‌రెడ్డి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేముల, మార్చి 5: మండలంలోని గొల్లలగూడూరులో కల్లూరు నాగభూషణ్‌రెడ్డి (50) అనే రైతు పొలంలో విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం తోటలో నీరు కట్టేందుకు వెళ్లిన రైతు మోటార్‌ ఆన్‌ చేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పులివెందులలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-03-06T04:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising