ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ ధరించకపోతే జరిమానా తప్పదు

ABN, First Publish Date - 2022-01-18T05:02:30+05:30

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పని సరిగా ధరించాలని లేకపోతే జరిమానా తప్పదని సీఐ రమేష్‌బాబు హెచ్చరించారు.

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సీఐ రమేష్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, జనవరి 17 : కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో  ప్రతి ఒక్కరూ మాస్కు తప్పని సరిగా ధరించాలని లేకపోతే  జరిమానా తప్పదని సీఐ రమేష్‌బాబు హెచ్చరించారు. సోమవారం ఆయన పోరుమామిళ్లలోని మహాత్మాగాంధీ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ట్రాఫిక్‌ నిబంధనల ప్రజలకు  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో వ్యా పారస్తులు ప్రజలు, తప్పనిసరిగా మాస్కు వాడాల న్నారు. మాస్కు లేని వారికి రూ.500 అపరాధ రుసుం వేస్తామన్నారు. వ్యాపార వర్గాల వారు మాస్క్‌లేకుండా ప్రజలను దుకాణాలలోకి అనుమతించవద్దన్నారు.

Updated Date - 2022-01-18T05:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising