ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలపట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలి

ABN, First Publish Date - 2022-01-24T04:56:43+05:30

విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని లింగాల మండల వైఎస్సార్‌ క్రాంతి పదం అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆంజనేయులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల, జనవరి 23: విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని లింగాల మండల వైఎస్సార్‌ క్రాంతి పదం అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆంజనేయులు పేర్కొన్నారు. మండలంలోని నల్లపురెడ్డిపల్లె జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన సాఫ్ట్‌బాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, షటిల్‌ కడ్డీ తదితర క్రీడలను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ మానసిక ఉల్లాసం, శారీరక ఎదుగుదలకు క్రీడలు దోహదపడతాయని, యువత క్రీడల వైపు ఆసక్తి కనబరచాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు వెంకటరమణారెడ్డి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:56:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising