ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దురదృష్ట సంఘటనలకు ఉపాధ్యాయులను బలి చేయవద్దు’

ABN, First Publish Date - 2022-11-19T00:01:44+05:30

కమలాపురం మండల పరిధిలో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో వంట ఏజన్సీ నిర్లక్ష్యంగా ఆకస్మికంగా జరిగిన దుర్ఘటనపై ఉపాధ్యాయులు, ఎంఈవోలను బాధ్యులుగా చేయకూడదని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన), నవంబరు 18 : కమలాపురం మండల పరిధిలో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో వంట ఏజన్సీ నిర్లక్ష్యంగా ఆకస్మికంగా జరిగిన దుర్ఘటనపై ఉపాధ్యాయులు, ఎంఈవోలను బాధ్యులుగా చేయకూడదని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. డీఈవో కార్యాలయంలో శుక్రవారం ఏడీకి వారు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంట ఏజన్సీ వారి నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పిదాలకు ఉపాధ్యాయులు, ఎంఈవోలను బాధ్యులను చేయడం సరి కాదని తెలిపారు. మండల ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎన.సరస్వతి, ఎస్‌ఎండీ జాఫర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising