ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసు విచారణపై డీఎల్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-03-21T20:54:46+05:30

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై డీఎల్ రవీంధ్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై డీఎల్ రవీంధ్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో వివేకా కుమార్తె సునీతా, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై నిందలు వేస్తూ కొందరు మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ డీఎల్ అన్నారు. నిందితులను ఎవరు వెనుకేసుకొస్తున్నారో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. సీబీఐని మేనేజ్ చేసుకునే ప్రయత్నాలు చేశారని అన్నారు.


అయితే ఇప్పటి వరకు సీబీఐ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదని, విచారణ పకడ్బందీగా జరుగుతోందని డీఎల్ తెలిపారు. ఖచ్చితంగా వివేకా హత్య కేసు నిందితులు ఎవరో తెలుస్తుందని, కేసుతో ప్రమేయం ఉన్న ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరని రవీంధ్రారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-21T20:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising