ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DL Ravindra Reddy: ఏపీలో ఇసుక, లిక్కర్ స్కామ్‌లపై సీబీఐ విచారణ చేయాలి..

ABN, First Publish Date - 2022-08-22T21:42:24+05:30

ఏపీలో ఇసుక, లిక్కర్ స్కామ్‌లపై సీబీఐ విచారణ చేయాలని డీఎల్ రవీంధ్రారెడ్డి డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా (Kadapa): ఏపీ (AP)లో అవినీతి రాజ్యమేలుతోందని, ఇసుక (Sand), లిక్కర్ స్కామ్‌ (liquor scam)లపై సీబీఐ (CBI) విచారణ చేయాలని మాజీమంత్రి డీఎల్ రవీంధ్రారెడ్డి (Ravindra Reddy) డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం (Jagan Govt.) వారి స్వలాభం కోసం పనికిరాని లిక్కర్ బ్రాండ్లను తయారు చేసి ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి విషయంలో ప్రధాన మంత్రి మోదీ  మచ్చలేని వ్యక్తి.. అయితే అవినీతి పరులను దరిచేరనివ్వద్దని నీతులు చెప్పి.. ఆయనే అవినీతి పరులను దగ్గరకు చేర్చుకుంటున్నారని విమర్శించారు. అవినీతిని అంతం చేయాలంటే.. పీఎం మోదీ (PM Modi) అవినీతి ముఖ్యమంత్రులు, మంత్రులను దగ్గరకు రానివ్వకూడదన్నారు. ఇప్పటికైనా అవినీతిపరులను ప్రధానమంత్రి దూరం పెట్టాలని రవీంధ్రారెడ్డి అన్నారు.

Updated Date - 2022-08-22T21:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising