ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినులకు శాలువాలు పంపిణీ

ABN, First Publish Date - 2022-01-20T04:42:05+05:30

కేజీబీవీలో విద్యనభ్యసిస్తున్న 200 మంది విద్యార్థినులకు ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి, పెనగలూరు మండల వైస్‌ ఎంపీపీ కొండూరు విజయ్‌రెడ్డిల సహకారంతో అధికారులు బుధవారం శాలువాలు పంపిణీ చేశారు.

కేజీబీవీ విద్యార్థినులకు శాలువాలు అందజేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనగలూరు, జనవరి 19:  కేజీబీవీలో విద్యనభ్యసిస్తున్న 200 మంది విద్యార్థినులకు ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి, పెనగలూరు మండల వైస్‌ ఎంపీపీ కొండూరు విజయ్‌రెడ్డిల సహకారంతో అధికారులు బుధవారం శాలువాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో  ఎంఈ వో జయవేలు, ఎంపీడీవో వరప్రసాద్‌, కేజీబీవీ ఎస్‌వో సుచరిత, ఎస్టీయూ నాయకుడు యల్లయ్య, ఈవోఅండ్‌ఆర్‌డీ పద్మభూషణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-20T04:42:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising