ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృషభాచలేశ్వరుడికి 1.50 కిలోల వెండి వితరణ

ABN, First Publish Date - 2022-06-30T05:45:24+05:30

పాపాఘ్ని నది ఒడ్డున వెలసిన లక్ష్మీ వృషభాచలేశ్వరస్వామికి 1.50 కిలోల వెండిని దాతలు వితరణ చేశారు.

వృషభాచలేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌, సభ్యులకు వెండిని అందిస్తున్న దాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, జూన్‌ 29: పాపాఘ్ని నది ఒడ్డున వెలసిన లక్ష్మీ వృషభాచలేశ్వరస్వామికి 1.50 కిలోల వెండిని దాతలు వితరణ చేశారు. సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లె వాసు లు సవరాల శ్రీనివాసులు, మల్లమ్మ దంపతులు బుధ వారం ఆలయ చైర్మన్‌ కురా కుల వెంకటేశ్‌, ప్రధాన అర్చ కుడు హరిప్రవీణ్‌కు అందజేశారు. స్వామివారికి కాసులమాల చేసేందుకు ఈవెండిని అం దించినట్లు దాతలు తెలిపారు. దాతలను ఆలయ చైర్మన్‌, సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుల్లగూర అరవింద్‌, గడ్డం బాలాజీ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

Updated Date - 2022-06-30T05:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising